ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఇద్దరికి బెయిల్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్ీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఇద్దరికి బెయిల్ మంజూరు అయింది.మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన రాజేశ్ జోషితో పాటు గౌతమ్ మల్హోత్రా బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది.

 Two Bailed In Delhi Liquor Scam Money Laundering Case-TeluguStop.com

ఈ క్రమంలో ఇద్దరికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.మరోవైపు ఈనెల 10న మనీశ్ సిసోడియాపై దాఖలైన అనుబంధ ఛార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై కోర్టు విచారించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube