తిరుమల భక్తులకు అందుబాటులో టీటీడీ మొబైల్ యాప్

తిరుమల తిరుపతి దేవస్థానం మొబైల్ యాప్ విడుదలైంది.ఈ యాప్ ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు జియో ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.

 Ttd Mobile App Available For Tirumala Devotees-TeluguStop.com

భక్తుల అవసరాలు తీర్చే విధంగా యాప్ ను జియో రూపొందించింది.ఈ యాప్ ద్వారా సేవా టికెట్ల బుకింగ్, వసతితో పాటు ఈ హుండీ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

యాప్ విడుదల అనంతరం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆనంద నిలయం బంగారం తాపడం పనులు వాయిదా పడినట్లు తెలిపారు.ముందుగా ఫిబ్రవరిలో చేపట్టాలనుకున్నామన్న ఆయన గ్లోబల్ టెండర్లు పిలిచి 5, 6 నెలల్లో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube