మరోసారి ఈడీ విచారణకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు.నిన్న 9 గంటల పాటు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు.

 Trs Mla Manchireddy Kishan Reddy For Ed Investigation Once Again-TeluguStop.com

నేడు మరోసారి విచారణకు రావాలని తెలిపారు.దీనిలో భాగంగా విదేశాల్లో మంచిరెడ్డి జరిపిన లావాదేవీలపై అధికారులు ఆరా తీయనున్నారు.

అయితే ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో విదేశాల్లో పెట్టుబడులు, నగదు చెల్లింపులపై దృష్టి సారించిన ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంచిరెడ్డి ఫారెన్ టూర్స్, ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube