ఏలూరు జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు న‌లుగురు మృతి

ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.లింగ‌పాలెం మండ‌లం బోగోలులో పిడుగుపాటుకు న‌లుగురు కూలీలు మృతిచెందారు.

మ‌రో ముగ్గురికి తీవ్రగాయాలు కావ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.మృత‌దేహాల‌ను ఏలూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Tragedy In Eluru District Four People Died Due To Lightning, Eluru District, Thu

జామాయిల్ క‌ర్ర‌లు తొల‌గిస్తుండ‌గా కూలీల‌పై పిడుగు ప‌డిన‌ట్లు స‌మాచారం.

చిరంజీవిని బలవంతం చేసినందుకు మంచి ఫలితమే దక్కింది..
Advertisement

తాజా వార్తలు