జీ20 సదస్సు నేపథ్యంలో విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం( Vishakapatnam ) మరి అంతర్జాతీయ సదస్సుకు వేదికయింది.ఈనెల మూడవ తారీఖు నాడు ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సు విశాఖపట్నంలో జరగటం తెలిసిందే.

 Traffic Restrictions In Visakhapatnam In View Of G20 Summit Details, Ap Cm Ys Ja-TeluguStop.com

ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.కాగా ఇప్పుడు జీ20 ( G20 ) అనే మరో అంతర్జాతీయ సదస్సుకీ విశాఖ వేదిక అయింది.

రేపటినుండి రెండు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది.వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ థీమ్ తో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.

ఈ సదస్సులో పాల్గొనటానికి దాదాపు 69 మంది విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు.మొత్తం ఏడు సెషన్స్, ఒక వర్క్ షాప్ జరుగుతుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

రేపు సాయంత్రం ఏపీ సీఎం వైఎస్ జగన్ ( CM Jagan ) సదస్సులో పాల్గొనబోతున్నారట.జీ20 సదస్సు నేపథ్యంలో విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది.ఈనెల 28, 29, 30 తేదీలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలియజేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సును తీసుకోవడం జరిగింది.

ఈ సదస్సులో చివరి రోజు.దేశవ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ లు  విద్యార్థులు హాజరవుతారని అధికారులు పేర్కొన్నారు.

విద్యార్థులతో సౌత్ కొరియా మరియు సింగపూర్ దేశాల ప్రతినిధుల నాలేడ్జ్ ఎక్స్చేంజ్ ఉంటుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube