అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో మరోసారి పెద్దపులి సంచారం రేపుతుంది.అడ్డూరు, పోతుకొండ, పాత చెరువు ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి ని కొంతమంది రైతులు చూశారు.
అడ్డూరులో బెంగాల్ టైగర్ ఓ ఆవుని చంపింది.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
, అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, పులి సంచారం నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.