రేణిగుంట అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు మృతి

తిరుపతి జిల్లా రేణిగుంటలోని కార్తీక క్లినిక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మొత్తం ముగ్గురు మృత్యువాతపడ్డారు.ఆస్పత్రి పైఅంతస్తులో డాక్టర్ కుటుంబం నివాసం ఉంటున్న విషయం తెలిసిందే.

 Three People Died In Renigunta Fire Incident-TeluguStop.com

మంటలు భారీగా చెలరేగడంతో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు చనిపోగా.డాక్టర్ రవిశంకర్ రెడ్డి సజీవ దహనం అయ్యాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఇద్దరు మహిళలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube