సచివాలయానికి వెళ్లేది లేదు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ నూతన సచివాలయానికి తాము వెళ్లేది లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.సచివాలయం నిర్మించడానికి కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.

 There Is No Way To Go To The Secretariat.. Bandi Sanjay's Key Comments-TeluguStop.com

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా తాజ్ మహల్ తరహలో సచివాలయాన్ని నిర్మించారన్నారని సమాచారం.అనంతరం దళితబంధు పథకంలో జరుగుతున్న అవినీతిని కేసీఆర్ ఎందుకు కట్టడి చేయడం లేదని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube