నల్లగొండ జిల్లా:దేశవ్యాప్తంగా ఇవాళ చాలా మందికి మొబైల్ యూజర్లకు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది.ఇది ఎందుకు వచ్చిందో తెలియక అందరూ కొంత గందరగోళానికి గురయ్యారు.
అయితే దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపిందట.కానీ,అందులో భయపడాల్సేందేమీ లేదని ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్లో భాగంగా ఈ మెసేజ్ వచ్చినట్లు తెలుస్తుంది.