చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత

చిత్తూరు జిల్లా పుంగనూరులో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.గత ఎన్నికల్లో పంచిన టోకెన్ల డబ్బులు ఇవ్వాలంటూ రామచంద్ర యాదవ్ ఇంటికి కొందరు మహిళలు బయలు దేరారు.

 There Is Intense Tension In Punganur Of Chittoor District-TeluguStop.com

సమాచారం అందుకున్న పోలీసులు మహిళలను అడ్డుకున్నారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

టోకెన్ల డబ్బులు చెల్లించాలంటూ పుంగనూరులో ఫ్లెక్సీలు భారీగా దర్శనమిస్తున్నాయి.అయితే గత ఎన్నికల్లో తాము ఎలాంటి టోకెన్లు పంచలేదని, ఇదంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సృష్టించారని రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు.

టోకెన్ల ముసుగులో తనపై దాడికి కుట్ర జరుగుతోందని తెలిపారు.ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube