గవర్నర్ ను ప్రభుత్వం అవమానించలేదు.. ఎమ్మెల్సీ పల్లా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరపాలో ప్రభుత్వానికి తెలుసని చెప్పారు.

 The Government Did Not Insult The Governor.. Mlc Palla-TeluguStop.com

గవర్నర్ తమిళిసైని సర్కార్ ఎప్పుడూ అవమానించలేదని తెలిపారు.గవర్నర్ తనకు తానే అవమానం జరిగిందని అనుకుంటున్నారన్నారు.

గవర్నర్ కు బీజేపీ ప్రోటోకాల్ దొరకదు తప్ప ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోటోకాల్ పాటిస్తోందని వెల్లడించారు.అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య వివాదం ముదురుతోన్న విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube