అధిష్టానం పిలుపు.. హస్తినకు సోము వీర్రాజు..!

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీకి పయనం అయ్యారు.పార్టీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆయన హస్తినకు బయలుదేరారని తెలుస్తోంది.

ఈ మేరకు సుమారు మూడు రోజుల పాటు సోమువీర్రాజు ఢిల్లీలోనే ఉండనున్నారని సమాచారం.ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో పాటు పార్టీ పెద్దలను కలవనున్నారు.

రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను పార్టీ పెద్దలకు వివరించే అవకాశం ఉంది.

అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత
Advertisement

తాజా వార్తలు