Pithapuram Janasena Office : పిఠాపురంలో ఉద్రిక్తత..జనసేన కార్యాలయంపై దాడి

కాకినాడ జిల్లా పిఠాపురంలో( Pithapuram ) ఉద్రిక్తత నెలకొంది.నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంపై( Janasena Office ) కొందరు గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు.

 Pithapuram Janasena Office : పిఠాపురంలో ఉద్రిక-TeluguStop.com

ఈ క్రమంలోనే కార్యాలయంలో జనసేన ఫ్లెక్సీలకు, జెండాలకు నిప్పు పెట్టిన దుండగులు అక్కడి నుంచి పరార్ అయ్యారని సమాచారం.దీంతో పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పోటీ చేయనున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.కానీ ఈ విషయంపై నియోజకవర్గ టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యాలయంపై దాడి జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube