ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో ఉద్రిక్తత

ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.వీరమ్మగుంట పంచాయతీ ఉపఎన్నికల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

 Tension In Pedapadu Mandal Of Eluru District-TeluguStop.com

పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ బాహాబాహీకి దిగాయి.ఇందులో భాగంగా ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు పాల్పడ్డారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరుపార్టీలకు చెందిన నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్ చేశారు.

దీంతో పోలింగ్ కేంద్రం వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఈ క్రమంలోనే పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube