కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత

Tension In Machilipatnam Of Krishna District

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.వైసీపీ కార్యాలయానికి భూమి కేటాయింపుపై వివాదం రాజుకుంది.

 Tension In Machilipatnam Of Krishna District-TeluguStop.com

దీనిపై టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, కొనకళ్ల బల్లయ్యలు నిరసనకు దిగారు.ఈ క్రమంలో టీడీపీ నేతలు చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

అనంతరం మాజీమంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేయడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube