పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.మట్టి తవ్వకాలు జరుగుతున్న దళిత భూముల పరిశీలనకు టీడీపీ నేతలు బయలుదేరారు.
చించినాడ బ్రిడ్జి వద్ద టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.