ఏలూరు జిల్లా చింతమనేని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.ఈ క్రమంలో ఆయన నివాసం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు.
గుడివాడలో జరుగుతున్న అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనకుండా అడ్డుకున్నారు.పాదయాత్రకు వెళ్లకూడదని పోలీసులు ఇచ్చిన నోటీసులను తీసుకోకుండా తిరస్కరించారు.
అయితే తను ఏ పాదయాత్రకి వెళ్లడం లేదని… తన పనులు తాను చేసుకుంటున్న అడ్డు తగులుతున్నారని చింతమనేని ఆరోపించారు.