రాజస్థాన్ కాంగ్రెస్లో అనిశ్చితికి తాత్కాలికంగా తెర పడినట్లు తెలుస్తోంది.ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు ముగిసేవరకు యథాస్థితినే కొనసాగించనున్నారు.
ఈ క్రమంలో సోనియా గాంధీని సీఎం గెహ్లాట్ వర్గం కలిసే యోచనలో ఉంది.గెహ్లాటే సీఎంగా కొనసాగాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ.
రాజీనామాలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.అర్థరాత్రి వరకు కొనసాగిన హైడ్రామాకు తాత్కాలిక బ్రేక్ పడింది.
అక్టోబర్ 18న సీఎల్పీ సమావేశం నిర్వహించిన అనంతరం సీఎంగా ఎవరూ కొనసాగాలనే విషయంపై అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.