కత్తిలా ఉందని మేడమ్ పై కన్నేసిన స్టూడెంట్.. చివరికి ఇద్దరూ కలిసి... 

ఈ మధ్య కాలంలో కొందరు కామవాంఛలతో కొట్టుమిట్టాడుతూ వావివరుసలు, వయస్సు తారతమ్యాలు, వంటివాటిని మరిచి ప్రవర్తిస్తున్నారు.

కాగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సక్రమమైన బాటలో నడిపించాల్సినటువంటి ఉపాధ్యాయురాలు ఏకంగా తన స్టూడెంట్ తోనే అక్రమ సంబంధం పెట్టుకున్న ఘటన హర్యానా రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని పానిపట్ పరిసర ప్రాంతంలో రాణి (పేరు మార్చాం) అనే 35 సంవత్సరాలు కలిగినటువంటి వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.అయితే రాణి   కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు విద్యాసంస్థలో లెక్చరర్ గా పని చేస్తోంది.

అంతేకాకుండా అప్పుడప్పుడు కొందరు విద్యార్థులకు తన ఇంట్లో ట్యూషన్ కూడా చెప్పేది.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా విద్యా సంస్థలు మూతపడడంతో కొందరు విద్యార్థులు చదువుకోవడానికి రాణి ఇంటికి వచ్చేవాళ్లు.

ఈ క్రమంలో రాణి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి పై మనస్సు పారేసుకుంది.

Advertisement

ఈ క్రమంలో అప్పుడప్పుడు పుస్తకాలలో ఉన్నటువంటి పాఠాలతో పాటూ ప్రేమ మరియు కామ పాఠాలు కూడా చెప్పేది.దీంతో మేడమ్ ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన విద్యార్థి సరిగ్గా ఇంటికి కూడా వెళ్ళేవాడు కాదు.ఈ క్రమంలో ఈ విషయం విద్యార్థి తల్లిదండ్రులకు తెలియడంతో విద్యార్థి ని ట్యూషన్ మాన్పించారు.

దీంతో ఇద్దరి మధ్య ఎడబాటు రావడంతో తట్టుకోలేకపోయారు.ఈ క్రమంలో విద్యార్థి తన తల్లిదండ్రుల కళ్ళు కప్పి ఇంటి నుంచి మేడమ్ వద్దకి పరారయ్యాడు.

దాంతో మేడమ్ తన స్టూడెంట్ ని తీసుకొని వేరే ప్రాంతానికి పరారైంది.ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించి తమ కొడుకుని కనిపెట్టిన అప్పగించాలని కోరారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు