టీడీపీ పోలవరం ను నాశనం చేయాలని చూసింది..అంబటి రాంబాబు

నెల్లూరు జిల్లాలో వైఎస్ హయాంలో శంకుస్థాపన చేసిన రెండు బ్యారేజీలు నిన్న ప్రారంభించాం.జగన్ సీఎం అయ్యాక రెండు బ్యారేజీలు యుద్ధ ప్రాతిపదికన నిర్మించాం.

 Tdp Wanted To Destroy Polavaram..ambati Rambabu ,ambati Rambabu, Ycp, Nellore, T-TeluguStop.com

టీడీపీ నాయకులు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారుటీడీపీ హయాంలో రెండు బ్యారేజీలను పట్టించుకోలేదు 14 ఏళ్ళు సీఎంగా ఉండి చంద్రబాబు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 26 ప్రాజెక్టేలు రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించినవిem>కేంద్రం ఫార్మా కంపెనీ ఇస్తే వద్దని టీడీపీ లేఖలు రాసింది.

టీడీపీ పోలవరం ను నాశనం చేయాలని చూసిందినెల్లూరు జిల్లాలో రెండు ప్రాజెక్టులకు మొత్తం 610 కోట్లు ఖర్చుచంద్రబాబు హయాంలో కేవలం 157 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారుపోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్లు ఇంతవరకూ గుర్తించలేదుదీనిపై స్పష్టత వచ్చే వరకూ మెయిన్ డ్యామ్ నిర్మాణం జరపడానికి అవకాశం లేదుచంద్రబాబు హయాంలో జరిగిన తప్పిదాల వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube