శ్రీవారి సేవలో టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్...

సామాన్య భక్తుడు తిరుమలలో ఏ క్షణంలో అడుగుపెట్టిన దర్శనం అయ్యే విధంగా నూతన టీటీడీ పాలకమండలి చర్యలు చేపట్టాలని టిడిపి ఎమ్మెల్యే పర్యాయవల కేశవ్ ( Payyavula Keshav )కోరారు.మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి పయ్యావుల కేశవ్ స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

 Tdp Mla Payyavula Keshav Visit Tirumala , Devotees , Tdp, Payyavula Keshav,-TeluguStop.com

దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన టిడిపి ఎమ్మెల్యే</em పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ… నూతనంగా ఏర్పడుతున్న C సామాన్య భక్తులకు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ధరలు పెంచడం, వందల్లో ఉన్న అద్దె గదులు వేలల్లోకి పెంచడం అనే నిర్ణయం మానుకోవాలని చెప్పారు.

సామాన్య భక్తులకు( Devotees ) దర్శనం త్వరగా చేయించగలమో అనే ఆలోచన పాలకమండలిలోనూ, టిటిడి( TTD ) అధికారులోనూ ఉండాలని, సామాన్యుడు తిరుమలలో ఏ క్షణంలో అడుగు పెట్టిన త్వరితగతన దర్శనం అయ్యే విధంగా నూతన పాలకమండలి చర్యలు తీసుకోవాలని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కోరారు‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube