TDP Janasena BJP : ఢిల్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు చర్చలు ఆలస్యం

ఢిల్లీలో వేదికగా జరుగుతున్న టీడీపీ, జనసేన మరియు బీజేపీ( TDP Janasena BJP ) పొత్తుల చర్చలు ఆలస్యం అవుతున్నాయి.బీజేపీ, బీజేడీ పొత్తు చర్చలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Amit Shah ) బిజీబిజీగా ఉన్నారు.

 Tdp Janasena Bjp : ఢిల్లీలో టీడీపీ, జనసేన,-TeluguStop.com

ఈ క్రమంలో అమిత్ షా పిలుపుకోసం టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ఎదురు చూస్తున్నారు.కాగా పొత్తుల వ్యవహారంపై సాయంత్రం కల్లా క్లారిటీ రానుంది.

సీట్ల సర్దుబాటు నేపథ్యంలో టీడీపీ ప్రతిపాదనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో( Purandeshwari ) జాతీయ నాయకత్వం ఇప్పటికే చర్చించింది.ఈ క్రమంలో పొత్తులో బీజేపీకి( BJP ) నాలుగు నుంచి ఐదు లోక్ సభ, ఒక రాజ్యసభ సీటుతో పాటు తొమ్మిది నుంచి పది అసెంబ్లీ స్థానాలు ఖరారు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube