స్వర్గీయ నందమూరి తారక రామారావు 26 వర్ధంతి వేడుకలను మైదుకూరు టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన టీడీపీ ఇంఛార్జి సుధాకర్ యాదవ్ ..

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి" స్వర్గీయ నందమూరి తారక రామారావు 26 వర్ధంతి వేడుకలను మైదుకూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఇంఛార్జి సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్.2024 ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నేనే పుట్టా సుధాకర్ యాదవ్,పార్టీలో చీడపురుగులను ఏరి పారేస్తా,కష్టపడ్డ నాయకులకే తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుంది,పార్టీ ఎమ్మెల్యే టికెట్ పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు.

తాజా వార్తలు