ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.నయవంచనకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని కన్నబాబు వ్యాఖ్యనించడంతో.

 Suspension Of Tdp Members From Ap Assembly-TeluguStop.com

టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.అనంతరం స్పీకర్ పోడియంను ముట్టడించి, సంక్షేమాన్ని ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందటూ నినాదాలు చేశారు.

దీంతో 15 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సభ నుంచి సస్పెండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube