రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు మైనారిటీ గురుకుల విద్యార్థి ఎంపిక

నల్గొండ జిల్లా:అనుముల మైనారిటీ గురుకుల బాలుర పాఠశాల/కళాశాల నుండి నౌషాద్ అనే ఇంటర్ విద్యార్థి ఏప్రిల్ నెల 9 వ తారీకు నుండి 12 వరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు నల్గొండ జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు.రాష్ట్ర స్థాయిలో తమ పాఠశాల విద్యార్థి ఎంపిక కావడం పట్ల గురుకుల పాఠశాల కళాశాల యాజమాన్యం మరియు సిబ్బంది హర్షం వ్యక్తం చేసి,విద్యార్థిని అభినందించారు.

 Student Selection Of Minority Gurus For State Level Junior Kabaddi Competitions-TeluguStop.com

ఈ కార్యక్రమంలో మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పాశం వెంకట్ రెడ్డి,పాఠశాల యాజమాన్యం చంద్రకళ, ఉస్మాన్,చంద్రారెడ్డి,జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ సురేష్,పిఈటీ కోటేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube