భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో వచ్చే వారం నుంచి ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటుకానున్నాయి.క్రిమినల్ అప్పీళ్లు, భూ సేకరణ కేసులు, వాహన ప్రమాద క్లైమ్ లతో పాటు పన్ను వ్యవహారాలపై ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటు చేయాలని సీజేఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ధర్మాసనాల ఏర్పాటు అంశాన్ని సీజేఐ స్వయంగా ప్రకటించారు.