జనసేన పార్టీకి శుభాకాంక్షలు తెలియజేసిన సోమువీర్రాజు..!!

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు(Somuveerraju) జనసేన పార్టీకి శుభాకాంక్షలు తెలియజేశారు.నేడు పదవ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.”ప్రజా సమస్యల పరిష్కారమే పునాదులుగా రాష్ట్ర రాజకీయాల్లో నిర్మాణాత్మక శక్తిగా అవతరించిన.జనసేన పార్టీ(Janasena Party) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గారికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు”.

 Somuveerraju Congratulated The Janasena Party, Somuveerraju , Pawan Kalyan, Jana-TeluguStop.com

ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.దీంతో సోమువీర్రాజు పెట్టిన పోస్ట్ వైరల్ అవుతూ ఉంది.

మచిలీపట్నంలో నేడు జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ సభ జరగనుంది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరు కాబోతున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి వారాహి వాహనం ద్వారా వేదిక పైకి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు.ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్న నేపథ్యంలో… పవన్ కళ్యాణ్ ఈ సభలో ఏ విధంగా ప్రసంగిస్తారు అన్నది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube