కుక్కల దాడిలో ఆరు గొర్రెలు మృతి

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం భాషనుభావి తండాలో కుక్కల దాడిలో ఆరు గొర్రెలు మృతి చెందాయి.బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం దొడ్డిలో గొర్రెల మందను తోలి ఇంటికి వెళ్లగా రాత్రి కుక్కలు గొర్రెల మందపై దాడి చేసి ఆరు గొర్రెలను విపరీతంగా కరిచి చంపాయని బాధిత కుటుంబం కన్నీరు మున్నీరయ్యారు.

 Six Sheep Killed In Dog Attack, Sheep , Dog Attack, Sheep Died, Dog Attack Sheep-TeluguStop.com

విషయం తెలుసుకున్న మండల పశు వైద్యాధికారి డాక్టర్ చంద్రబాబు చనిపోయిన గొర్రెలను పరిశీలించారు.

చనిపోయిన గొర్రెల 1,20,000 ఉంటుందని, కష్టపడి తిండి తినక గొర్ల మందను పెంచుకుంటున్నామని, ప్రభుత్వం సహాయం చేయాలని బాధితుడు వేడుకున్నాడు.

అధికారులు స్పందించి గ్రామాలలో స్వైర విహారం చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న కుక్కలను నియంత్రించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube