టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది.విచారణలో భాగంగా టీఎస్పీఎస్సీ సెక్రటరీ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు.

 Sit Investigation In Tspsc Paper Leakage Case Expedited-TeluguStop.com

ఈ నేపథ్యంలో అనితా రామచంద్రన్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు.అయితే టీఎస్పీఎస్సీ సెక్రటరీ సహా ఏడుగురు సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube