టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది.విచారణలో భాగంగా టీఎస్పీఎస్సీ సెక్రటరీ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో అనితా రామచంద్రన్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు.అయితే టీఎస్పీఎస్సీ సెక్రటరీ సహా ఏడుగురు సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అస్సాం సంగీత వాయిద్యం వాయించిన అమెరికన్ వ్యక్తి.. వీడియో వైరల్..