సింహాచలం దేవస్థానం ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు..!

విశాఖ: సింహాచలం దేవస్థానం ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేసారు.మేము రబ్బరు స్టాంపులము కాదు.

 Simhachalam Temple Chairman Ashok Gajapathi Raju Sensational Comments, Simhachal-TeluguStop.com

అధికారులు ఎక్కడపడితే అక్కడ సంతకాలు అడిగితే పెట్టేయడానికి.?అభివృద్ధి పనులకు సంబంధించి ట్రస్ట్ బోర్డ్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.దానికి ముందు మాకు ముందుగా తెలియజేసి, అజండా ఇవ్వాలి?

గతంలో పెండింగులో ఉన్న బిల్లులు, ఇతర పనులపై సంతకాలు పెట్టమంటే మేమెలాగ పెడతాం.ఆనాడు మెట్లమార్గం పనులు 40 శాతం పూర్తయ్యాయి.

ఆ తరువాత పనులు నిలిపివేశారు.ఎందుకు ఆ పనులు ఆపారో నాకయితే అర్ధం కావడం లేదు.

అనేక విషయాలు ఉన్నాయి.తొందరు లో అన్ని బయట పడేతా.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube