అంజలి పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు

ఢిల్లీలో సంచలనం సృష్టించిన అంజలి పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.ఈ క్రమంలో అంజలి శరీరంపై నలభైకి పైగా గాయాలున్నట్లు తెలుస్తోంది.

 Shocking Things In Anjali's Postmortem Report-TeluguStop.com

పక్కటెముకలు బయటకు వచ్చాయని పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు పేర్కొన్నారు.రోడ్డుపై కారు ఈడ్చుకెళ్లడంతో శరీరం కమిలిపోయిందన్నారు.

అదేవిధంగా అంజలి ఆల్కహాల్ తాగలేదని గుర్తించారు.మరోవైపు అంజలి కుటుంబ సభ్యులను ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పరామర్శించారు.

బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube