తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( Revanth Reddy ) బీజేపీ నాయకురాలు డీకే అరుణ తీవ్రంగా మండిపడ్డారు.రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డికి తన పాలనపై తనకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ లో ఎవరైనా ఏక్ నాథ్ షిండేలా( Ek Nath Shindela ) మారితేనే ప్రభుత్వం కూలుతుందని తెలిపారు.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇచ్చిన గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయాలన్నారు.మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని వెల్లడించారు.