తెలంగాణ కాంగ్రెస్ నేత, కాబోయే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ రాక వాయిదా పడింది.ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనను పార్టీ అధిష్టానం పిలవడంతో వెనక్కి వెళ్లారని తెలుస్తోంది.
పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లారు.మరికాసేపటిలో మహారాష్ట్ర సదన్ లో ఆయన మాణిక్ రావు ఠాక్రేతో సమావేశం కానున్నారని సమాచారం.
దీంతో ఆయన హైదరాబాద్ రాక మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.