ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్డీవో

సూర్యాపేట జిల్లా: ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సహకరిస్తూ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవరావు అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలోని వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 Rdo Inspected Grain Procurement Centers, Rdo Inspected ,grain Procurement Center-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ నిష్పక్షపాతంగా కాంటాలు నిర్వహించాలని,

లారీల్లో పరిమితికి మించి బస్తాలు వేయొద్దని ఐకెపి నిర్వహకులను,అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ సంఘమిత్ర, ఇంచార్జ్ ఎంపిడిఓ హరిసింగ్ నాయక్,ఎపిఎం వెంకయ్య,ఏఓ అరుణ, ఆర్ఐ మన్సూర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube