మన ఊరు మన బడి పనులను పర్యవేక్షించిన జిల్లా విద్యాధికారి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలము లో మన ఊరు మన బడి పనులను జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ పర్యవేక్షించారు.

ముందుగా మండల విద్యాధికారి కార్యాలయంకు చేరుకొని యూనిపాం వివరాలు మన ఊరు మన బడి పనుల ప్రోగ్రెస్ అడిగి తెలుసుకున్నారు.

జెడ్పీ హెచ్ ఎస్ ఇల్లంతకుంట, వివిధ పాఠశాలలను సందర్శించి మన ఊరు మన బడి పనుల లలో వేగం పెంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సి అర్ పి లు నర్సయ్య , మల్లేశం, సి సి ఓ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News