పరువు నష్టం కేసులో సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ..!!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టును ఆశ్రయించనున్నారు.ఈ నేపథ్యంలో రేపు ఆయన సూరత్ కు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

 Rahul Gandhi To Surat Court In Defamation Case..!!-TeluguStop.com

మేజిస్ట్రేట్ ఉత్తర్వులు రద్దు చేయాలని సెషన్స్ కోర్టును రాహుల్ గాంధీ కోరిన విషయం తెలిసిందే.ఈ మేరకు కేసు తేలే వరకు శిక్షపై మధ్యంతర స్టే విధించాలని పిటిషన్ లో కోరారు రాహుల్ గాంధీ.

కాగా పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడటంతో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దైన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube