సభా హక్కుల ఉల్లంఘన నోటీసులపై స్పందించిన రాహుల్ గాంధీ..!!

ఇటీవల లోక్ సభలో ప్రధాని మోడీ పై రాహుల్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై లోక్ సభ సెక్రటరీయేట్ ఆదివారం నోటీసులు జారీ చేయడం తెలిసిందే.ఈనెల 15వ తేదీలోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొనడం జరిగింది.

 Rahul Gandhi Responded The Lok Sabha Secretariat Issues Notice Rahul Gandhi, Lo-TeluguStop.com

ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకారంగా.నిబంధనలను ఉల్లంఘించినట్లు.

బిజెపి ఎంపీ నిషికాంత్ దూభే… పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద జోషికీ ఫిర్యాదు చేయడం జరిగింది.  ఈ క్రమంలో తనకు పంపించిన సభా హక్కుల నోటీసులపై రాహుల్ గాంధీ స్పందించారు.

Telugu Congress, Loksabha, Modi, Pralhad Joshi, Rahul Gandhi-Telugu Political Ne

నోటీసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.పార్లమెంటులో ఆదానితో మోడీకి ఉన్న సంబంధాలపైనే ప్రశ్నలు వేయడం జరిగిందని క్లారిటీ ఇచ్చారు.తాను చేసిన వ్యాఖ్యలలో ఎక్కడా కూడా ప్రధానిని కించపరిచే వ్యాఖ్యలు లేవని తెలిపారు.పార్లమెంటులో మోడీయే తనని అవమానించారని రాహుల్ ఆరోపించారు.నెహ్రూ కాకుండా గాంధీ పేరు.ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు.అంటూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube