విశాఖపట్నం లో క్వీన్ ఈవెంట్స్: శ్రావణ లక్ష్మి-2022

విశాఖపట్నంలో వైశాఖి జల ఉద్యానవనం లో క్వీన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రావణ లక్ష్మి – 2022 కార్యక్రమం విజయవంతంగా సాగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ శ్రీమతి గోలగాని హరి వెంకట కుమారి గారు మరియు వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణికుమారి గారు హాజరయ్యారు .

 Queen Events In Visakhapatnam: Shravan Lakshmi-2022-TeluguStop.com

ఈ సందర్భంగా శ్రావణ లక్ష్మి 2002 కార్యక్రమంలో పాల్గొన్న యువత యువతులు తెలుగునాట తెలుగుతనం ఉట్టిపడేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమంలో అద్భుతంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో విజేతలకు అతిథులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

విశాఖ నగరం కళలకు పుట్టినిల్లు అని మహిళలు పురుషులతో సమానంగా రాణించాలని .ఈ కార్యక్రమం చూస్తుంటే శ్రావణమాసం ముందే వచ్చినట్టు అనిపిస్తుంది అని ఆనందం వ్యక్తం చేశారు.కళాశాల విద్యార్థులు భారతీయ సంప్రదాయాలు పాటించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఈవెంట్ ఆర్గనైజర్ ఉషా రాణి గారు,అక్షర కిరణం ఎడిటర్ పూజారి సత్యనారాయణ గారు,పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube