పుంగనూరు మంత్రి పెద్దిరెడ్డి జాగీరా.?: కొల్లు రవీంద్ర

ఏపీలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని టీడీపీ నేత కొల్లు రవీంద్ర అన్నారు.ఈ కారణంగానే పుంగనూరు అల్లర్ల ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు.

పుంగనూరు పాకిస్థాన్ లో ఏమైనా ఉందా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.లేకపోతే పుంగనూరు మంత్రి పెద్దిరెడ్డి జాగీరా అని నిలదీశారు.

సీఎం జగన్ కు పసుపు చొక్కా కనిపిస్తే చాలు వణికి పోతున్నారని విమర్శించారు.ఈ క్రమంలోనే బీసీల గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్ కు లేదని మండిపడ్డారు.

అదేవిధంగా సామాజిక బస్సు యాత్ర చేసే అర్హత వైసీపీ నేతలకు లేదని తెలిపారు.

Advertisement
రుద్రవీణ సినిమా కారణంగా నేను హోం శాఖ తీసుకోలేదు : పవన్ కళ్యాణ్

తాజా వార్తలు