నేడు హైదరాబాద్‎లో ప్రధాని మోదీ పర్యటన

హైదరాబాద్ లో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.ఉదయం 11.30 గంటలకు ఆయన హైదరాబాద్ కు రానున్నారు.పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో వందే భారత్ రైలును మోదీ ప్రారంభించనున్నారు.

 Prime Minister Modi's Visit To Hyderabad Today-TeluguStop.com

అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో పాల్గొననున్నారు.సభా ప్రాంగణంలో దాదాపు గంటన్నర సేపు ఉండనున్నారు.

తరువాత పరేడ్ గ్రౌండ్ నుంచి రైల్వే ప్రాజెక్టులతో పాటు బీబీ నగర్ ఎయిమ్స్ అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.అయితే ఇప్పటికే ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube