కొత్త పార్లమెంట్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.కొత్త పార్లమెంట్ కొత్త భారత్ కు కొత్త జోష్ తీసుకొచ్చిందని తెలిపారు.

 Prime Minister Modi's Key Remarks In The New Parliament-TeluguStop.com

త్వరలో ఎంపీల సీట్లు పెరుగుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.పాత పార్లమెంట్ లో తగినన్ని సీట్లు లేవని చెప్పారు.పాత పార్లమెంట్ లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని తెలిపారు.2026 తరువాత జరిగే మొదటి జనగణన ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని మోదీ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube