ఏపీ హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌గా ప్రవీణ్ కుమార్ నియామకం

జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.ఈ మేరకు రాష్ట్రపతి నోటిఫకేషన్‌ జారీ చేశారు.

 Praveen Kumar Appointed Ap New Cheif Justice1-TeluguStop.com

ప్రస్తుత ఏపీ హైకోర్టు కోసం నియమించిన న్యాయమూర్తుల్లో ప్రవీణ్‌ కుమార్‌ అత్యంత సీనియర్‌ అని ఉత్తర్వుల్లో పేర్కొంటూ జనవరి 1 నుంచి ఆయన పదవీ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు.

కేంద్ర న్యాయ శాఖ జాయింట్‌ సెక్రటరీ రాజేందర్‌ కశ్యప్‌ ఉత్తర్వులు ఇచ్చారు.ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ రాధాకృష్ణన్‌ తెలంగాణ సీజేగా కొనసాగనున్నారు.వీరితో పాటు జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహన్‌, జస్టిస్‌ రామ సుబ్రమణియన్‌ను తెలంగాణకు కేటాయిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube