అప్సర హత్య కేసులో కీలకం కానున్న పోస్ట్‎మార్టం రిపోర్ట్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగిన అప్సర హత్య కేసులో పోస్ట్‎మార్టం రిపోర్ట్ కీలకం కానుంది.గర్భవతిగా ఉన్న అప్సరను పూజారి సాయికృష్ణ హత్య చేశాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 Postmortem Report Will Be Crucial In Apsara's Murder Case-TeluguStop.com

అప్సర గర్బంపై ఇద్దరి మధ్య వివాదం మొదలైందని తెలుస్తోంది.మొదటిసారి అప్సర గర్భవతి అయినప్పుడు సాయికృష్ణ అబార్షన్ చేయించాడని సమాచారం.

రెండో సారి అప్సర గర్భం దాల్చడంతో వివాదం పెరిగిందని ఈ క్రమంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో అప్సర పోస్ట్‎మార్టం రిపోర్ట్ వస్తే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

కాగా ఇప్పటికే నిందితుడు సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube