మరి కాసేపటిలో అయోధ్య ఎయిర్ పోర్టుకు ప్రధాని మోదీ..!!

అయోధ్య( Ayodhya )లోని రామ మందిరంలో ఇవాళ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు మరి కాసేపటిలో ప్రధాని మోదీ( Narendra Modi ) అయోధ్య ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.

 Pm Modi Will Arrive At Ayodhya Airport Shortly , Ayodhya, Devotional, Ayodhya A-TeluguStop.com

తరువాత ఉదయం 10.55 గంటలకు రామ జన్మభూమికి ప్రధాని మోదీ చేరుకుంటారు.ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు సభను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.మధ్యాహ్నం 2.10 గంటలకు కుబేర్ తిలాను సందర్శించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube