ఇస్రోను ప్రశంసించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’ 94వ ఎడిషన్ లో జాతినుద్దేశించి ప్రసంగించారు.

తొలుత ఛత్ పూజ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

ఛత్ పూజ సందర్భం మన జీవితంలో సూర్యుని, సౌరశక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుందని అన్నారు.అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.

భారతదేశం ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో తన సంప్రదాయ అనుభవాలను ప్రవేశపెడుతోందని, అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తిదారుల్లో ఒకటిగా మారిందని ప్రధాని మోదీ అన్నారు.భారతదేశంలో సౌరశక్తి గ్రామాల నిర్మాణం ఒక పెద్ద సామూహిక ఉద్యమంగా మారేరోజు ఎంతో దూరంలో లేదని మోదీ అన్నారు.

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...
Advertisement

తాజా వార్తలు