రెండవసారి అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పిల్లి కనకయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా రెండవసారి పిల్లి కనకయ్య( Pilli Kanakaiah ) నియామకం.

ఈ నియామకానికి సహకరించిన టి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి , మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనన్న , వేములవాడ అర్బన్, జిల్లా, మండల, గ్రామ, నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు పిల్లి కనకయ్య కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆది శ్రీనివాస్ గెలుపు కొరకు నా శాయశక్తుల కృషి చేస్తానని, పార్టీ బలోపేతానికి సాయశక్తుల కృషి చేస్తానని అన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News