Janasena Pawan Kalyan : విశాఖకు జనసేనాని పవన్ కల్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Janasena Pawan Kalyan ) ఇవాళ మధ్యాహ్నం విశాఖపట్నంకు వెళ్లనున్నారు.ఈ మేరకు ఆయన మూడు రోజులపాటు విశాఖలోనే ఉండనున్నారు.

విశాఖ పర్యటన( Visakha Tour ) అనంతరం జనసేనాని నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది.ఇందులో భాగంగా బీజేపీ(BJP ) అధిష్టానాన్ని ఆయన కలవనున్నారు.

ఈ నేపథ్యంలో ఈనెల 21న ఏపీలో పొత్తుపై కీలక ప్రకటన ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.మరోవైపు ఈ నెల చివరి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.

నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు