Minister Kakani : జనం లేని పార్టీకి సేనాని పవన్ కల్యాణ్..: మంత్రి కాకాణి

బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమిట్లలో వైసీపీ ( YCP )నిర్వహించిన ‘సిద్ధం’ సభ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి( Minister Kakani Govardhan Reddy ) అన్నారు.సిద్ధం సభ విజయవంతం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకి కన్ను కుట్టిందన్నారు.

 Minister Kakani : జనం లేని పార్టీకి సేనా-TeluguStop.com

జనం లేని పార్టీకి సేనాని పవన్ కల్యాణ్ అని విమర్శించారు.సిద్ధాంతం లేని పార్టీలు అన్నీ ఒక్కటయ్యాయన్నారు.

గతంలో పోలిస్తే వైసీపీ బలం ఇంకా పెరిగిందన్న మంత్రి కాకాణి వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube