పంచాయితీ రాజ్ అతిథి గృహం (గెస్ట్ హౌస్) ను అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా :త్వరలో జరగబోయే ఎన్నికలకు వచ్చే పరిశీలకుల కోసం పంచాయితీ రాజ్( Panchayat Raj ) అతిథి గృహంను అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు.

గెస్ట్ హౌస్ లో అన్ని సూట్ లలో టివి, కంప్యూటర్ సిస్టమ్, గీజర్ , ఫ్రిజ్, సరిపడా ఫర్నిచర్ ఉండేలా చూసుకోవాలన్నారు.

ఇన్వర్టర్ సదుపాయం కల్పించాలని చెప్పారు.మ్యాన్ పవర్ ను గెస్ట్ హౌస్ లో పెంచుకోవాలన్నారు.

గెస్ట్ హౌస్ కు రెండో అంతస్తు నిర్మాణం చేపట్టాలనీ పంచాయితీ రాజ్ కార్యనిర్వహక ఇంజనీర్ సూర్య ప్రకాష్ కు సూచించారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News